జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - ధర్మారం
మం: గీసుగొండ జి: వరంగల్ రూరల్
![]() |
ZPHS DHARMARAM |
ZPHS ధర్మారం పాఠశాల 1948 వ సంవత్సరంలో ప్రాధమిక పాఠశాలగా ప్రారంభించబడి, 1972 లో ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయబడినది. ఈ పాఠశాలలో శ్రీ కె.నర్సింహారెడ్డిగారు ప్రధానోపాధ్యాయులుగా సుదీర్ఘకాలం పనిచేసి పాఠశాల యొక్క ప్రాముఖ్యతను, గౌరవాన్ని పెంచారు.
ఈ పాఠశాల ప్రస్తుతం 403 మంది విద్యార్థినీ-విద్యార్థులతో, 30మంది బోధనా-బోధనేతర సిబ్బందితో వరంగల్ రూరల్ జిల్లాలో మూడవ అతిపెద్ద పాఠశాలగా గుర్తింపబడింది.

No comments:
Post a Comment