Teaching staff

Wednesday, April 8, 2020

ABOUT OUR SCHOOL


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - ధర్మారం
మం: గీసుగొండ జి: వరంగల్ రూరల్

ZPHS DHARMARAM

ZPHS ధర్మారం పాఠశాల 1948 సంవత్సరంలో ప్రాధమిక పాఠశాలగా ప్రారంభించబడి, 1972 లో ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయబడినది. పాఠశాలలో శ్రీ కె.నర్సింహారెడ్డిగారు ప్రధానోపాధ్యాయులుగా సుదీర్ఘకాలం పనిచేసి పాఠశాల యొక్క ప్రాముఖ్యతను, గౌరవాన్ని పెంచారు.
                   ఈ పాఠశాల ప్రస్తుతం 403 మంది విద్యార్థినీ-విద్యార్థులతో, 30మంది బోధనా-బోధనేతర సిబ్బందితో వరంగల్ రూరల్ జిల్లాలో మూడవ అతిపెద్ద పాఠశాలగా గుర్తింపబడింది.

No comments:

Post a Comment

ACADEMIC ACTIVITIES

v   అకడమిక్  అంశాలు : Ø   పాఠశాలలో నిర్ధిష్టమైన వార్షిక ప్రణాళికతో విద్యార్ధులలో గుణాత్మక విద్యను పెంపోదించుటలో భాగంగా CCE ...